Tuesday, December 7, 2010

రాజులు మారిన రాజ్యాలు మారవు

రాజులు మారిన రాజ్యాలు మారవు
రాజకియ్యం ఓకే వారసత్వం అయ్యింది ఈ రోజులల్లో , ఓకే కుటుంబంలో ఒక్కడు మన్చి వాడు ఐయినంత మాత్రాన కుటుంబ సబ్యులు కూడా మన్చి వారు కావాలని చట్టం లేదుకదా , కాబట్టి వారసత్వ రాజకియ్యలు కాకుండా ప్రజాలు ఎన్నుకో బడిన ప్రజా రాజ్యం కావాలి నేడు ,కాని ఒక్క సారా బొట్టుకు , పచ్చ నోటుకు అమ్ముడుపోయే దుర్మార్గమైన అలవాటు ఉన్నంత వరకు ఈ ఇబ్బందులు పడాల్సిందే .
రాజకియ్య నీలినీడలు ఉండొద్దు అంటే నిజాయితి ఉండాలి , ఒక మామూలు వ్యక్తి ప్రబుత్వం నుండి తీసుకున్న అప్పు ను ముక్కు పిండి లేదా బజారుకు ఈడ్చి మరి వాసులు చేస్తారు ,అదే రాజకియ్య నాయకులు ప్రబుత్వం నుండి తీసుకున్న అప్పును అధికారులు మాత్రం వాసులు చెయ్యలేకే పోతున్నారు . కారణం చట్టం వారికి ఒక చుట్టం కాబట్టి , ఒక రూ$1000/- అప్పుకు ఒక రైతు ఆత్మ హత్యా చేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలకు ఎన్ని అత్యలు చేసుకోవాలి .
దేశంలో ఉన్న నల్ల ధనంను బైటకు తీస్తే దేశం మొత్తం ఒక సంపన్న దేశం ఆతుంది అన్నది ఒక నగ్న సత్యం ,ఈ విషయం ప్రబుత్వానికి కూడా తెలుసు కాని ఏమి చెయ్యలేని వారసత్వ లక్షనమ్ కబాటి తన చేతకాని తనాన్ని పేదవారి పైన చూపిస్తున్నది .దీన్ని ఎవరు కాదనే విషయం .
చట్టానికి హక్కులు లేవమరి ,లేవనే చెప్పాలి కాబోలు ,అటువంటప్పుడు చట్టం లేదనే చెప్పాలి మరి . ఇన్ని ఖర్చులు దండగ ఏ ప్రబుత్వ కార్యలల్లో చుసిన అవినీతి పరుల చిట్టా మాత్రేమే ఉంది ,వీరిని మాత్రం ఏమి చెయ్యలేము అటు ప్రబుత్వం ఇటు మనము,."కొత్త సీసాలో పాత సారాయి"లాగ .(?).

2 comments:

  1. nice blog
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete
  2. good words definately some one realize you.
    https://goo.gl/Yqzsxr
    plz watch and subscribe our channel.

    ReplyDelete