Tuesday, December 7, 2010

రాజులు మారిన రాజ్యాలు మారవు

రాజులు మారిన రాజ్యాలు మారవు
రాజకియ్యం ఓకే వారసత్వం అయ్యింది ఈ రోజులల్లో , ఓకే కుటుంబంలో ఒక్కడు మన్చి వాడు ఐయినంత మాత్రాన కుటుంబ సబ్యులు కూడా మన్చి వారు కావాలని చట్టం లేదుకదా , కాబట్టి వారసత్వ రాజకియ్యలు కాకుండా ప్రజాలు ఎన్నుకో బడిన ప్రజా రాజ్యం కావాలి నేడు ,కాని ఒక్క సారా బొట్టుకు , పచ్చ నోటుకు అమ్ముడుపోయే దుర్మార్గమైన అలవాటు ఉన్నంత వరకు ఈ ఇబ్బందులు పడాల్సిందే .
రాజకియ్య నీలినీడలు ఉండొద్దు అంటే నిజాయితి ఉండాలి , ఒక మామూలు వ్యక్తి ప్రబుత్వం నుండి తీసుకున్న అప్పు ను ముక్కు పిండి లేదా బజారుకు ఈడ్చి మరి వాసులు చేస్తారు ,అదే రాజకియ్య నాయకులు ప్రబుత్వం నుండి తీసుకున్న అప్పును అధికారులు మాత్రం వాసులు చెయ్యలేకే పోతున్నారు . కారణం చట్టం వారికి ఒక చుట్టం కాబట్టి , ఒక రూ$1000/- అప్పుకు ఒక రైతు ఆత్మ హత్యా చేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలకు ఎన్ని అత్యలు చేసుకోవాలి .
దేశంలో ఉన్న నల్ల ధనంను బైటకు తీస్తే దేశం మొత్తం ఒక సంపన్న దేశం ఆతుంది అన్నది ఒక నగ్న సత్యం ,ఈ విషయం ప్రబుత్వానికి కూడా తెలుసు కాని ఏమి చెయ్యలేని వారసత్వ లక్షనమ్ కబాటి తన చేతకాని తనాన్ని పేదవారి పైన చూపిస్తున్నది .దీన్ని ఎవరు కాదనే విషయం .
చట్టానికి హక్కులు లేవమరి ,లేవనే చెప్పాలి కాబోలు ,అటువంటప్పుడు చట్టం లేదనే చెప్పాలి మరి . ఇన్ని ఖర్చులు దండగ ఏ ప్రబుత్వ కార్యలల్లో చుసిన అవినీతి పరుల చిట్టా మాత్రేమే ఉంది ,వీరిని మాత్రం ఏమి చెయ్యలేము అటు ప్రబుత్వం ఇటు మనము,."కొత్త సీసాలో పాత సారాయి"లాగ .(?).

Monday, December 6, 2010

యుగాంతం

యుగాంతం
సూర్య,చంద్ర్హులు ఉన్నంత వరకు నీ ఖ్యాతి విరాజిల్లుతుంది ,అంటూ త్రేతా యుగంలో రాముడు , ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు ,అటు అన్జనేయునితో ,ఇటు ధర్మరాజుతో అన్న మాటలు ఎవ్వరు మరువరు .
" పుట్టిన వాడు గిట్టక మానదు " అని కొన్ని వందల సంవ్చారాలకు ముందే శ్రీ కృష్ణుడు తన "గీత" లో తెలియచేసాడు . కాబట్టి ప్రతి వస్తువు ,ప్రాణి ,తప్పక అంతరిస్తుందని అర్థమౌతుంది .
భూమి ఆవిర్భావానికి ముందు పెద్ద గోళంగా ఉన్న సూర్యుడు యొక్క విస్పోటనం వల్ల మిలియన్ సంవ్చారాలకు
చల్లబడి ఏర్పడ్డ గ్రహాలూ 9 గా గుర్తించి దానికి అధిపతిగా సూర్యుడు మధ్యస్తంగా ఉంటూ వీటిని కొనసాగిస్తున్నాడు ,ఇయితే భూమి చల్లబడిన తర్వాత మొట్ట మొదటి ప్రాణి నీటి నుండి ఉద్బవంచిన ఏక కణ జీవిగా మన రసాయన ,బౌతిక శాస్త్రాలు తెలియ బర్స్తున్నాయి .
తర్వాత క్రమంలో దినోసార్లూ,వివిధ రకాల మృగాలు వాటి జీవానాన్ని కొనసాగిస్తూ ఉండగా ఉల్కా పాతం వల్ల అవి అంతరించాయి , ఐయితే తర్వాత మార్పులో గొరిల్ల ,కోతి నుండి క్రమంగా మార్పులు జరుగుతూ ,మానవా రూపాంతరం మొదలు అయ్యాయి .
తర్వాత ఆహార శోదనలు మూలంగా , వేటాడడం జరిగి , లింగ భేదం నుండి వర్గ పోరాటం వరకు దారి తీసింది ,ఈ క్రమమును మనం "రాతియుగంగా "పిలుచుకుంటున్నాము .
ఈ మార్పు భావిష్య్యత్తులో మానవుని ఉనికిని పాటపంచలుచేస్తుంది , అన్న విషయం మర్చి పోయి , అభివృద్ధికి గౌరవంగా విర్రవీగడం జరిగి,నివాసాలు,కుటుంబాలు ,ప్రాంతభేదాలు వంటివి మనిషి మస్తిష్కంలో మొదలు,ఆధిపత్యానికి దారి తీసింది .
ఖండాన్తారాలు గా మానవ జాతి విస్తరించటం మూలంగా దేశాలుగా విడిపోయి .
అప్పటి పరిస్థులకు ఒక ప్రాంతంకు ఆది నాయకుడి హస్తంలో ఆ ప్రాంత జీవులు భద్రతభావాన్ని పొందాయి .
రాజులు ,దేశాలంటూ కొత్త ఏర్పాటు రాజ్యాలుగా వెలసిల్లాయి అని చెరిత్ర చెబుతున్న సత్యాలు ,రాముడి యుగం త్రేతా యుగం ,కృష్ణుడి యుగం ద్వాపర యుగం ,యుగాలు చెప్పిన సత్యాలు .
కొన్ని మిలియను సం:లకు ముందు మానవ జాతిని కాపాడి ప్రకృతి తన శాసనాన్ని నిలబెట్టి ,చివరకు అది తన శాసనాన్ని మానవ జాతికి అందించి ,తర్వాత కాలంలో మనిషి కలుషిత స్వభావంతో ,కుళ్ళు,కుతంత్రాలు,ఆశ పూర్వాకంగా "తెలివి" అభివృద్ధి పరుచుకున్తున్నాని ,భ్రమతో మానవత్వం మరిచి రాతి యుగంలో మానవుడు కృరముగాలతో పోరాడడానికి వినియోగించినా ఆయుధాలు,నేడు మనిషి నుండి మనిషి తనకు తానుగా రక్షణ కోసం ఆయుధాలు ధరించి ప్రజా జీవితంలో మృగంగా జీవించడం నిజంగా విచారించ తగ్గ విషయం .
యిల ఐయితే మనకు మిగిలేది ఒత్తి మట్టి దిబ్బలు మాత్రమె , కారణం కాలం ఎన్నటికైనా జీవులను శాసించే స్థాయిలోనే ఉంది,ఉంటుంది.కృత్తిమ వర్షాలు ,మానవ సంబంధాలు ,కృత్తిమ వంగడాలు వాతావరణాలు మొదలైనవి మానవ జీవితాలను ప్రభావితం చెయ్యడం అనేది తప్పని పరస్థితి .
యుగాంతం అనగానే ఏదో భూమి ముక్కలు,ముక్కలుగా విడిపోయి కుంచించుక పోవడమే అని అభిప్రాయం మాత్రం కల్గి ఉన్నారు , కాని పంచభూతాలు వల్ల వచ్చే విపత్తు వల్ల కూడా వచ్చే వైపల్యాలు కూడా యుగాంతం ఒక భాగమే , గాలి వల్ల సైన్ప్లూ ,నీటి వల్ల సునామి ,అతిసార అగ్ని ప్రమాదాలు,అగ్ని పర్వతాలు విస్పోటనం ,అధిక వేడి ,భూ కంపాలు ,ధ్వని కాలుష్యం వల్ల వచ్చే అనర్ధాలు ఎన్నో ఉన్నాయి .ప్రకృతి మనకి కావలిసినా హిమాలయాలు,ఊటి,ఆశ్రామాలు ,వంటి ప్రకృతి సిద్ధ వాతావారణ ప్రాంతాలను కల్పించాడు.కాబాట్టి పర్యావరణ వేత్తలు చెప్పి నట్టుగా ఉంట్టే మానవ మనుగడను మరి కొంచం కాలం సాగించా వచ్చు , అంతే కాని విధి రాతను మార్చే అవకాశం లేదు.
౧) నీటిని అమ్మబడును
౨)అమ్మ తత్వాన్ని అమ్మబడును
౩)చదువును "
౪)రక్తంను "
౫)రక్త బంధాన్ని "
౬)దేశాన్ని తాకట్టు పెట్ట బడును
౭)వావి వరుసలు మరిచి ప్రవర్తించటం జరుగును ౮)కేవలం యంత్రాలను మాత్రేమే నామమును ఈదే భావిశ్శత్తు .

Thursday, May 27, 2010

రాజకియ్య నీలి నీడలు

raajakiyya neeli needalu
స్వాతంత్ర సమరంలో ఎందరో మహా మహులు ప్రాణాలు అర్పించి ,వారి భందువులను ,ఆస్తులను ,ఆప్తులను పణంగా పెట్టి సాధించిపెట్టిన ఈ స్వారాజ్యం స్వార్థ రాజకియ్యాల మూలంగా బ్రస్టు పట్టిపోవడం భాధాకరం . నేడు పదవి ఒక హోదా ,ఒక పరపతి వియ్యాలవారికి చెప్పుకోవడానికి చుట్టుంగారక్షకులను నిల్చోపెట్టుకున్ట్టే అదోగోప్ప గర్వం ఈది ఒక రకమైన "ఈగో" గా వ్యసనమైపోయింది . పాలనా పార్టి కి మద్దతు అంటూనే ,ఉపసంహరణ అంటూ అదేరోజు ప్రకటన రావటం వింతగా ఉంటుంది .చూసేవాళ్ళకి లేదా ,చేసే వాళ్ళకి లేదా అన్నట్టుగా ఉంటుంది .దీనికి సమాధానం మాత్రం శూన్యం,ఎన్నికల వల్ల లాభం ఎంతవరకు ఉంటుందో కాని వాటి కర్చు మాత్రం కోట్లల్లో ఉంటుంది మరి దీనికి జవాబుదారుడు ఎవ్వరు.ఇక్కడ కర్చు కోసం ఎన్నికలను విమర్శించటం కాదు కాని ,మధ్యంతర ఎన్నికల వల్లనే ఈ సమస్య ఎదురవుతుంది .ప్రబుత్వాలను కూల్చతమే ఒక ధ్యేయంగా పెట్టుకున్న కొన్ని రాజకియ్య పార్టిలను ఎమ్చేద్ధం అన్న ప్రశ్న తలేతుంది .ఈ మార్పు ఎక్కడకు దారితీస్తుందో మరి .ఎందరో రాజకియ్య నాయకుల్లో కొందరు కనీసం కొంతైనా సహాయం చేద్దాం అన్ట్టే దానికి అధికారుల సహకారం ఉండదు . దేశ ఆర్ధిక వ్యవస్థ ఎక్కడకు పోతుందో మనకే తెలియని స్థాయికి ఎదిగాం , కొందరి రాజకియ్య నాయకుల సంపాదన దేశ ఆర్ధిక వ్యవస్థనే మార్చివేస్తుంది అంటే ఆచర్య పడల్సినా అవసరం లేదుమరి అంతా "రాజ" "కియ్యం".ప్రకృతి సైతం కన్నెర్ర చేస్తుందు మరి జాగ్రత్త సుమీ (సునామీలు & లైలాలు) రావచ్చును .

Saturday, February 27, 2010

raajakiyya jagarana

నాయకుల పుణ్యం వల్ల విద్యార్థి జీవితమే ఒక ప్రశ్నార్థకం గా మిగిలింది,మరి దీనికి ముగింపు ఎక్కడ ,ఎప్పుడు ? అన్న ప్రశ్నలు వేలు వేలుగా ఉత్పన్నం ఆతున్నాయ్ .భవిషత్ భంగారు మయం చేసుకొనే సమయంలో ,దీక్షలు ,ధర్నాలు ,ఆస్తులు మరియు ప్రాణ నష్టాలు పొందటం ఎంత వరకు సమంజసం ,భావితరాలకు భంగారు బాట ఏర్పరచే నాయకులు మన ముందు నేటి యువకులుగా మన ముందుగానే ఉన్నారు ,వారికి కావలిసినా సహాయ సహకారాలు అందిస్తే సరిపోతుంది .నాయకులను విభజించిన తర్వాత మన యొక్క ప్రణాలికను అమలుపర్చాలి ,యువతరం ముందుకు రావాలి ,సరైనా నాయాకుడు కావలి ,కాభట్టి యువ తరం మొత్తం ఒక్క తాటి పైకి రావాలి ,ఇది కేవలం ఐకమత్యం తో మాత్రమే సాధ్యం ఆతుంది .ఆవేశాలకు ,ఆలోచనలకూ సరితూగాల్సి వస్తుంది ,కాబట్టి సహనం ఒక ఆయుధం కావలి ,శ్రీ శ్రీ గారు అన్నట్టు పోతే పోనీ సతుల్ ఇతుల్ ,వస్తే రాణి కష్టాల్ నష్టాల్ ,అంటూ మునుముందుకు మన జీవన ఘాద ,పయనం ఒక వరం ,దాని గమనం ఒక త్ర్హుప్తి ,మరి సాగుధమా ?రాజకియ్య ధోరణి బయటకు చెప్పాలనే ఒక చిన్న ప్రయత్నం ఇది .

Tuesday, February 23, 2010

DIVIDING POLTICAL LEADARS OR STATES

నాయకుల యొక్క పాపం కారణంగా ఈ సమయములో ఇటువంటి సమస్య వచ్చింది ,కారణం ఏదైనా నష్ట పోయింది మాత్రం మనం .రాక్షస నాయకుల పాలనా మూలాన భారతియ్య జాతికే సమస్య వచ్చింది ,మరి సమస్యకు మార్గం ఉంది ,ఒక యువతకు మాత్రమే ఉంది ,శాంతియుత మార్గం ఒక్కటే దారి ,కాని రాక్షస నాయకుల మాటలకు లొంగి పోయి ,వారి స్వార్థం ఆలోచనకు ఎందరో విద్యార్థులు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు .ప్రతి సమస్యకు మార్గం ఉంది ,కాని దాన్ని తెలుసుకోవటమే కష్టం (?).ఆరువ్యే సవంచరాల వేనుకభాతుకు రాజకియ్య నాయకులే కారణం అని అందరికి తెలుసు కాని ఎవ్వరు పట్టిచుకోరు ,వారి వారి స్వార్థమే కారణం ఇన్ని సవచరాల స్వాతంత్ర దేశంలో అభివృద్ధి ఏది ? ఎక్కడకు ప్రయాణం అవుతున్నాం ,ప్ర్హఘతిపథం అనుకుందామా ? వినాశనం అనుకుందామా ? సాటి మనిషిని గౌరవించని మానవత్వం ఎందుకు ?దేశ అభివ్రుది,యువకుల మరియు విద్యార్థుల చేతిలోమాత్రమే ఉంది ,పాలనా ,పలానా ప్రాంతం వారు అని వేరుగా చూడకుండా ఉండలేమా ? ఉంటాం ఎందుకు ఉండలేము .రాజకియ్య వ్యవస్తను సాములంగా మార్చ ఘల్గిన నాడు తప్పకుండ శాంతి ,సమాన హక్కులతో ఉన్న నవ సమాజాన్ని చుదగాల్గుతాం .గాంధి కళలు కన్నా స్వరాజ్యం తప్పక సిద్దిస్తున్ద్ది .రాష్టాల సమస్యా లేదా భాష సమస్యా ? ఎందుకు ఈ తెలంగాణ ,ఆంధ్రా అంటూ సమస్య వచ్చింది ?నాయకుల యొక్క స్వార్థా పూరిత రాజకియ్యాల వాళ్ళ వచ్చింది .అసెంబ్లీ లో సమాన చట్టాలను గాని ,సమాన న్యాయాన్ని గని చేసి ఉంటె ఈ రోజు ఎంత సమస్యగా మారింది .కేవలం నాయకుల వాళ్ళ మాత్రమె అవుతుంది అన్యాయం .కాభట్టి ఇంస వాళ్ళ ,కోపాల వాళ్ళ ,క్రోధాల వాళ్ళ రాదూ .రాజకియ్య నాయకులూ మీరే ,న్యాయ వాదులు మీరే ,మొత్తానికి చట్టం మీ చేతుల్లో ఉన్నపుడు మాత్రమే ,మన స్వతంత్రంగా ఉండఘలం .