Thursday, January 28, 2021

             ప్రజా ఉద్యమాలు గతి తప్పుతున్నాయా ...  ?

స్వాతంత్ర భారతావనిలో ఉద్యమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ,ఖ్యాతి ఉన్నాయి ,అవి ప్రపంచం మొత్తం రాతి యుగంలో మగ్గిన నాడు సైతం ,వివిధ రకాల యుద్ధ నియమాలను ప్రత్తేకతలను ,కలిగిన నవ నాగరికత  అని ఇప్పుడు లభిస్తున్న ఆధారాలను చూస్తుంటే ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అని పరిశోధకుల అభిప్రాయం .

కానీ ఢీల్లీలో జరిగిన రైతుల ధర్నా అలా ఉందా ? ఎదో పక్క దేశాల వారు ,మన దేశం పై దండెత్తి వచ్చినట్టుగా ఉంది . వారికి మందు బాటిళ్లు ,రాళ్ళు ,కత్తులు ఎక్కడనుంచి వచ్చాయి మరి ? వారు ధర్నా చేసినట్టుగా లేదు ,వారందరు పింక్నీక్ కు వచ్చినట్టుగా లేదూ ?వారి వారి బందో బస్తులోభాగంగా ఆయుధాలు ,రాళ్లు,కత్తులు ,మందు బాటిళ్లు మరియు సౌకర్యానికి పరుపులు ,ఫాన్లు అబ్బో అన్ని ఇన్ని కాదు ?భూలోక స్వర్గంగా మార్చుకున్నారు దీక్ష స్థలాన్ని కదా ?

ఎక్సట్రా గా  స్లోగన్లు భారత దేశానికి వ్యతిరేకంగా .... వీళ్లా  రైతులు ? రైతు ఉద్యమంలో ఉన్న వారు నిజానికి రైతులే  ఉన్నారా ? అని ప్రతిపక్షాలు గుండెలపై చెయ్యేసుకుని  చెప్పే దైర్యం ఉందా ఈ నీతి తప్పిన రాజకీయా నాయకులకు ,పార్టీలకు ? 

రైతులు పండించిన పంటలను నేరుగా ,స్వయంగా ఎక్కడైనా ,ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ...?కాదు ,కాదు మా కర్మ ఇంతే మళ్ళి పరాయి దేశస్థుల చేతుల్లోకి మన మాన ,ప్రాణాలను మరియు దేశాన్ని వారి చేతికి అందించాటానికి శత విధాలా కృషిచేస్తున్న మతోన్మాదులకు సహాయ సహకారాలు అందించుకుంటూ  , ఇటు దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు కదరా ... 

సంత(మార్కెట్ )లో  అన్నిరకాల కూరగాయలు దొరికినట్టుగా ,ప్రపంచం మొత్తంలో ఉన్న మేధావులు మొత్తం  కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం అయినప్పుడు ,వారి మేధాస్థును డబ్బులతో కానీ ,ప్రలోభాలకు  కానీ గురి చేసి ,వారివల్ల పొందిన (ఆయుధాలను  లేదా  సంపదను  )ఫలితాలను మా దేశం (అమెరికా ,ఆఫ్రికా ,ఆస్ట్రేలియా ,జపాన్ )వంటివి మాత్రమే కనుగొన గలిగాయి అని డబ్బాను కొట్టుకొనే దేశాలు ఉన్నాయి కదా ?   

                                                               జై  హింద్ 

Wednesday, January 6, 2021

      కుల ,మత మరియు కక్ష పూరిత రాజకీయాలకు మల్లి  తెరలేపిన వైస్ జగన్ గారు 

ఆంధ్ర రాజకీయాలకు మల్లి రంగుల కళ లను  పులమాయిస్తున్నారు , గత చరిత్రకు మల్లి కొత్తగా పునాదులు తీస్తున్నారు ,వేట కొడవళ్లకు ,నాటుబాంబులు మరియు భౌతిక దాడులకు  తెర వెనకాల ఉండి ,ఉద్దేశపూర్వకంగా దాడులు చేపిస్తూ  రాజకీయా నాటకాలకు మొదెలెట్టారు ,వారి తాతల కాలం నాటి  వారసత్వ కక్ష పూరిత రాజకీయాలకు మల్లి ,తిరిగి కొత్తగా కక్ష లను పురిగొలపటం మొదెలెట్టారు . 

టీవీ  బాంబులను , ఇంటిపై వేసే బాంబులను ,కార్ పై వేసే బాంబులను మరియు ఊర్లల్లో బాంబులు వేసి ఊర్లకు ,ఊర్లు మసి చేసిన రోజులను మల్లి తెరపైకి తీసుక రావటానికి శత విధాలా ప్రయంత్నం చేస్తున్నారని అందరికి తెలుస్తుంది కానీ ,ఎవ్వరు మాట్లాడరు అని నిజం . 

ఎందుకంటే నిజం నిప్పులాంటిది కాబట్టి ,ప్రపంచానికి తెలియని  కక్ష పూరిత రాజకీయాలకు ఎంతో మంది నాయకులూ మరియు వారి కుటుంబాలు  అసువులు బాసారని తెలుసా ?దానికి ఆధారాలు మాత్రం అడగవద్దు ?. 

బోసి పోయిన ఊర్లు ,బాంబులు వెయ్య పడ్డ ప్రాంతాన్ని చూడాలి ,తెగిపడ్డ కాళ్ళు ,చేతులను చూస్తే అయినా మనకు తెలుస్తుంది అని ఎంత మందికి తెలుసు ?

ఆంధ్రలో హిందువుల పై జరుగుతున్న దాడులు ,సీఎం జగన్ గారికి తెలియకుండానే జరుగుతున్నాయా ?తెలిసిన తెలియనట్టు నటిస్తున్నారు ,దానికి అధికారం వారిది కాబట్టి అన్ని రకాలుగా  అధికారులు కూడా వారికే అన్ని రకాలుగా సహకరిస్తున్నారని అందరికి తెలిసిన విషయమే కానీ ? ఎవ్వరు మాట్లాడరు  ? కారణం అటు పోయి ఇటుపోయి తనమీదికి  వస్తుందని తెలియదా ?

అయ్యా వైస్ జగన్  గారు   రోజులు మొత్తం మీదే కాదు ? ఒక రోజు అంటూ వస్తుంది ?. అప్పుడు తెలుస్తుంది మీకు ,మిమ్మల్ని చూసుకొని మొరిగే వారిని ప్రపంచం మొత్తం గమనిస్తుంది అని తెలుసుకోండి ? ఏమంటారు మరి జగన్ గారు ? ప్రతి ఆంధ్ర పౌరుడు ఎదురు చూస్తన్నాడు ,కాదంటారా ?

మీ తండ్రి ఆటువంటి  వయస్సు కలిగిన వ్యక్తి ని ,నీ  అనుచరులను తన అనుభవం  అంత  లేని  వయస్సు, నీ  మొరిగే ఆప్తులకు  రెచ్చ గొట్టే మాటలతో  మాటి మాటికీ  వారిని కించ పరుస్తుంటే ,రాక్షస ఆనందాన్ని అనుభవిస్తున్నారు కదా ?

ఏది ఎప్పటికి  శాశ్వితం కాదని మీకు తెలియదు కదా ? ఎంతైనా మీ తండ్రికి  తెలిసినట్టుగా మీకు తెలియదు కదా ?ఇక అధికారం సంగతి అంటారా ? అది మీకు తెలియదు కదా ?