ప్రజా ఉద్యమాలు గతి తప్పుతున్నాయా ... ?
స్వాతంత్ర భారతావనిలో ఉద్యమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ,ఖ్యాతి ఉన్నాయి ,అవి ప్రపంచం మొత్తం రాతి యుగంలో మగ్గిన నాడు సైతం ,వివిధ రకాల యుద్ధ నియమాలను ప్రత్తేకతలను ,కలిగిన నవ నాగరికత అని ఇప్పుడు లభిస్తున్న ఆధారాలను చూస్తుంటే ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అని పరిశోధకుల అభిప్రాయం .
కానీ ఢీల్లీలో జరిగిన రైతుల ధర్నా అలా ఉందా ? ఎదో పక్క దేశాల వారు ,మన దేశం పై దండెత్తి వచ్చినట్టుగా ఉంది . వారికి మందు బాటిళ్లు ,రాళ్ళు ,కత్తులు ఎక్కడనుంచి వచ్చాయి మరి ? వారు ధర్నా చేసినట్టుగా లేదు ,వారందరు పింక్నీక్ కు వచ్చినట్టుగా లేదూ ?వారి వారి బందో బస్తులోభాగంగా ఆయుధాలు ,రాళ్లు,కత్తులు ,మందు బాటిళ్లు మరియు సౌకర్యానికి పరుపులు ,ఫాన్లు అబ్బో అన్ని ఇన్ని కాదు ?భూలోక స్వర్గంగా మార్చుకున్నారు దీక్ష స్థలాన్ని కదా ?
ఎక్సట్రా గా స్లోగన్లు భారత దేశానికి వ్యతిరేకంగా .... వీళ్లా రైతులు ? రైతు ఉద్యమంలో ఉన్న వారు నిజానికి రైతులే ఉన్నారా ? అని ప్రతిపక్షాలు గుండెలపై చెయ్యేసుకుని చెప్పే దైర్యం ఉందా ఈ నీతి తప్పిన రాజకీయా నాయకులకు ,పార్టీలకు ?
రైతులు పండించిన పంటలను నేరుగా ,స్వయంగా ఎక్కడైనా ,ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ...?కాదు ,కాదు మా కర్మ ఇంతే మళ్ళి పరాయి దేశస్థుల చేతుల్లోకి మన మాన ,ప్రాణాలను మరియు దేశాన్ని వారి చేతికి అందించాటానికి శత విధాలా కృషిచేస్తున్న మతోన్మాదులకు సహాయ సహకారాలు అందించుకుంటూ , ఇటు దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు కదరా ...
సంత(మార్కెట్ )లో అన్నిరకాల కూరగాయలు దొరికినట్టుగా ,ప్రపంచం మొత్తంలో ఉన్న మేధావులు మొత్తం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం అయినప్పుడు ,వారి మేధాస్థును డబ్బులతో కానీ ,ప్రలోభాలకు కానీ గురి చేసి ,వారివల్ల పొందిన (ఆయుధాలను లేదా సంపదను )ఫలితాలను మా దేశం (అమెరికా ,ఆఫ్రికా ,ఆస్ట్రేలియా ,జపాన్ )వంటివి మాత్రమే కనుగొన గలిగాయి అని డబ్బాను కొట్టుకొనే దేశాలు ఉన్నాయి కదా ?
జై హింద్