కుల ,మత మరియు కక్ష పూరిత రాజకీయాలకు మల్లి తెరలేపిన వైస్ జగన్ గారు
ఆంధ్ర రాజకీయాలకు మల్లి రంగుల కళ లను పులమాయిస్తున్నారు , గత చరిత్రకు మల్లి కొత్తగా పునాదులు తీస్తున్నారు ,వేట కొడవళ్లకు ,నాటుబాంబులు మరియు భౌతిక దాడులకు తెర వెనకాల ఉండి ,ఉద్దేశపూర్వకంగా దాడులు చేపిస్తూ రాజకీయా నాటకాలకు మొదెలెట్టారు ,వారి తాతల కాలం నాటి వారసత్వ కక్ష పూరిత రాజకీయాలకు మల్లి ,తిరిగి కొత్తగా కక్ష లను పురిగొలపటం మొదెలెట్టారు .
టీవీ బాంబులను , ఇంటిపై వేసే బాంబులను ,కార్ పై వేసే బాంబులను మరియు ఊర్లల్లో బాంబులు వేసి ఊర్లకు ,ఊర్లు మసి చేసిన రోజులను మల్లి తెరపైకి తీసుక రావటానికి శత విధాలా ప్రయంత్నం చేస్తున్నారని అందరికి తెలుస్తుంది కానీ ,ఎవ్వరు మాట్లాడరు అని నిజం .
ఎందుకంటే నిజం నిప్పులాంటిది కాబట్టి ,ప్రపంచానికి తెలియని కక్ష పూరిత రాజకీయాలకు ఎంతో మంది నాయకులూ మరియు వారి కుటుంబాలు అసువులు బాసారని తెలుసా ?దానికి ఆధారాలు మాత్రం అడగవద్దు ?.
బోసి పోయిన ఊర్లు ,బాంబులు వెయ్య పడ్డ ప్రాంతాన్ని చూడాలి ,తెగిపడ్డ కాళ్ళు ,చేతులను చూస్తే అయినా మనకు తెలుస్తుంది అని ఎంత మందికి తెలుసు ?
ఆంధ్రలో హిందువుల పై జరుగుతున్న దాడులు ,సీఎం జగన్ గారికి తెలియకుండానే జరుగుతున్నాయా ?తెలిసిన తెలియనట్టు నటిస్తున్నారు ,దానికి అధికారం వారిది కాబట్టి అన్ని రకాలుగా అధికారులు కూడా వారికే అన్ని రకాలుగా సహకరిస్తున్నారని అందరికి తెలిసిన విషయమే కానీ ? ఎవ్వరు మాట్లాడరు ? కారణం అటు పోయి ఇటుపోయి తనమీదికి వస్తుందని తెలియదా ?
అయ్యా వైస్ జగన్ గారు రోజులు మొత్తం మీదే కాదు ? ఒక రోజు అంటూ వస్తుంది ?. అప్పుడు తెలుస్తుంది మీకు ,మిమ్మల్ని చూసుకొని మొరిగే వారిని ప్రపంచం మొత్తం గమనిస్తుంది అని తెలుసుకోండి ? ఏమంటారు మరి జగన్ గారు ? ప్రతి ఆంధ్ర పౌరుడు ఎదురు చూస్తన్నాడు ,కాదంటారా ?
మీ తండ్రి ఆటువంటి వయస్సు కలిగిన వ్యక్తి ని ,నీ అనుచరులను తన అనుభవం అంత లేని వయస్సు, నీ మొరిగే ఆప్తులకు రెచ్చ గొట్టే మాటలతో మాటి మాటికీ వారిని కించ పరుస్తుంటే ,రాక్షస ఆనందాన్ని అనుభవిస్తున్నారు కదా ?
ఏది ఎప్పటికి శాశ్వితం కాదని మీకు తెలియదు కదా ? ఎంతైనా మీ తండ్రికి తెలిసినట్టుగా మీకు తెలియదు కదా ?ఇక అధికారం సంగతి అంటారా ? అది మీకు తెలియదు కదా ?
No comments:
Post a Comment