Thursday, September 17, 2020

రాజు(సీఎం)లు మారినప్పుడల్లా రాజధానులు మారుతాయా? 


రాజాకియ్య చదరంగంలో బలి అయ్యేది మామూలు వారు ,మధ్య తరగతి వారు

మాత్రమే ,కానీ బడా బాబులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు . రాజకీయా నాయకుల ఆర్ధిక వ్యస్థ పై ఎటువంటి వత్తిడి ఉండదు ,పలానా రాజకీయా వేత్త రాజాదాని మార్పు వల్లా సర్వం కోలిపోయిన సంఘటన చాలా తక్కువ . కారణం రాజధానుల మార్పు ,జిల్లాల మార్పు వంటివి వారికే ముందు తెలుస్తుంది కాబట్టి . 

సుమారు గా లక్ష కోట్ల రూపాయలు  కొత్తగా ఏర్పాటు అయ్యే  రాజధానుల ఖర్చు అనుకుంటే , ఈ డబ్బులు గత ప్రభుత్వాలు కేటాయించడం వల్లా రాష్ట్ర ,మరియు దేశ్ ప్రజల  పైన ఎంత ఆర్ధిక భారం పడుతుంది ? అయిన ప్రజానీకానికి అవసరం కాబట్టి వాటిని బరించినప్పటికీ ,వారి ఇంటిని , నమ్ముకున్నభూమి తల్లిని కోల్పోయి వారి పిల్లల  భవిషత్తు బాగుండాలని కోరుకుంటే ?. 

స్వప్రజాయనమే ముఖ్యం అంటూ ,తాజదానిని మారుస్తాం అంటూ ,ప్రజల మనోభావాలను దెబ్బతియ్యటమే కాకుండా ,రాజధానుల దీక్షను హేళనగా చూడటం ఎంతవరకు సబబు ?.  అమరావతి వంటి రాజధాని పై ఇన్వెస్ట్ మెంట్  పెట్టినటువంటి ప్రభుత్వ ,ప్రైవేట్ యాజమాన్యాల భవిషత్తు ఎక్కడ ?

దాధాపుగా లక్ష కోట్ల రూపాయల ఖర్చును స్వతహాగా సీఎం గారు భరిస్తారా ?లేక ప్రజల పై భారం వేస్తారా ? జవాబు ఎవ్వరు చెప్పాలి ? వంద రోజుల దీక్ష, జగన్ గారి కంటికి కనపడుట లేదా ,కనపడ్డా ? కనపడనట్టుగా నటిస్తున్నారా ? 

దాదాపుగా లక్ష కోట్ల రూపాయల నష్టం ఎలా సమకూర్చుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ,ఇది ప్రజల సొమ్ము కాదా ? కేవలం సీఎం యొక్క సొమ్మా ?ఎంత మంది కష్టం వృధా అవుతుంది మరి?ఎన్నికోట్ల రూపాయలు వృధా అవుతాయి . అయితే కానీ ,నాయకుల సొత్తు కాదు కదా ? అందుకే వారసత్వ రాజకీయాలకు ,ప్రజా సొమ్మును దిగ మింగే ఈ స్వార్థ నాయకులను ఇంటికి పంపించే కాలం రావాలి ,వారికి పూర్తిగా రాజకీయా జీవితానికి అంతిమా చర్మ గీతం పాడాలి !

సీఎం లు మామూలు జన జీవనం గడిపే వరకు ఇంతే !

No comments:

Post a Comment